Friday, May 3, 2024

నిరుపేద కుటుంబానికి చేయూత..

జూలపల్లి: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబానికి మానుమండ్ల లచ్చయ్య నెల రోజుల క్రితం మృతిచెందగా ఏగోళపు కుమార్‌ గౌడ్‌ ట్రస్టు చేయూతనందించారు. ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్‌ బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమరగాని ప్రదీప్‌ కుమార్‌ గౌడ్‌, సుద్దాల నాగరాజు, ఆడేపు నవీన్‌, లంక అరుణ్‌ కుమార్‌, జిల్లాల శ్రీకాంత్‌, మనుమండ్ల వినయ్‌, కల్లెపల్లి మల్లయ్య, భాషంపల్లి దేవయ్య, మనుమండ్ల మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement