Friday, April 19, 2024

హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారి..

యైటింక్లయిన్‌కాలనీ: కార్పొరేషన్‌ పరిధిలోని టి2 ఏరియా లైన్లలో కార్పొరేటర్‌ మందల కిషన్‌రెడ్డి పర్యవేక్షణలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయించారు. కరోన రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటికి రావొద్దని కోరారు. ఈకార్యక్రమంలో డివిజన్‌ అభివృద్ధి కమిటి సభ్యులు కటకం సతీష్‌, మునిసిపల్‌ సూపర్‌ వైజర్‌ అడప సోమేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement