Sunday, April 28, 2024

మహాత్ముని ఆశయ సాధనకు కృషి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీజీ జయంతిని పురస్కరించుకొని అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. యువత గాంధీజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామ్మూర్తి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్ తో పాటు తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement