Friday, April 26, 2024

అభివృద్ధే ధ్యేయంగా ముందుకు : మంత్రి గంగుల‌

బీఆర్ ఎస్ పాల‌న‌లో గ్రామాలు, ప‌ట్ట‌ణాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయ‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ బైపాస్ రోడ్డులో 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న మర్వాడిల వైకుంఠధామనికి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మనకొండుర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement