Monday, May 13, 2024

“దేశానికి దిక్సూచి కేసీఆర్” పుస్త‌కాల‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాలేరు

న‌ల్ల‌కుంట – రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ పై నల్లకుంట కు చెందిన రచయిత నేలంటి మధు రాసిన “ఉద్యమ నేత… సంక్షేమ ప్రదాత” మరియు “దేశానికి దిక్సూచి కేసీఆర్” అనే రెండు పుస్తకాలను ఈరోజు గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆవిష్క‌రించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ర‌చ‌యిత‌ మధు కి శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరెన్నో మంచి పుస్తకాలను రచించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement