Tuesday, July 23, 2024

AP : మంగ‌ళ‌గిరిలో ఓటు వేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేశారు. తన 3వ భార్య అన్నాతో కలిసి జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement