Sunday, May 5, 2024

వాటర్ వర్స్క్ జిఎంకు వినతి పత్రం..

కవాడిగూడ : గాంధీనగర్ ‌ డివిజన్‌ లోని వివిధ బస్తీలలో మంచినీటిలో ప్రెషర్‌ సమస్య, డ్రైనేజి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వాటర్‌ వర్క్స్‌ జిఎం మహేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్పొరేటర్ ఏ పావని వినయ్‌కుమార్‌, బిజెపి నేతలు వినయ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement