Sunday, May 5, 2024

జాతీయ త్రివర్ణ పతాక 100వ ఆవిర్భావ దినోత్సవం..

కవాడిగూడ : భారత జాతీయ త్రివర్ణ పతాక 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌ నియోజకవర్గం అడిక్‌మెట్‌ డివిజన్ లో జరిగిన వేడుకలలో పలువురు నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ముఠా గోపాల్‌, టిఆర్‌ఎస్‌ యువనేద ముఠా జయసింహా, నల్లకుంట సి ఐ రవి, ట్రస్ట్‌ చైర్మన్‌ జగదాంబ, న్యాయవాది సూరివాణి, టిఆర్‌ఎస్‌ నేతలు సురేందర్‌, శ్రీనివాస్‌రెడ్డి, నేత శ్రీనివాస్‌, కదీర్‌, అస్లాం, మల్లిఖార్జున్‌రెడ్డి, శ్రీ కాంత్‌, అనురాధ, జనార్దన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement