Sunday, May 12, 2024

ప్రొ.జయశంకర్ కు నివాళులర్పించిన బీసీ కమిషన్ సభ్యులు

తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ‌ వర్ధంతిని బీసీ కమిషన్ కార్యాలయంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌య‌శంక‌ర్ సార్ చిత్రపటానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్ పూల మాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జ‌య‌శంక‌ర్ సార్ సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement