Thursday, May 23, 2024

HYD : మహేశ్వరం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మార్నింగ్ వాక్

మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చందన చెరువు , బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సిరిపురం యాదయ్య ప్లే గ్రౌండ్ లో మహేశ్వర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా మహేశ్వరం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మార్నింగ్ వాక్ చేశారు.

ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కు ఓటు వేసి బారి మేజరిటీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుచల్ల నరసింహారెడ్డి ,దేప భాస్కర్ రెడ్డి , ఎల్మిటీ అమరేందర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement