Friday, June 7, 2024

IPL Eliminator | పోరాడి ఓడిన ఆర్సీబీ.. క్వాలిఫయర్‌‌2 లోకి రాజస్థాన్‌

కీల‌క మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అహ్మ‌దాబాద్ వేదికగా జరిగిన ఎలిమేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టును 172 పరుగులకే పరిమితం చేసిన రాజస్థాన్.. చేజింగ్‌లోనూ అదరగొట్టింది. దీంతో ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్ 2లోకి ప్రవేశించింది.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌.. ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ (45) చేలరేగా తృటిలో హాఫ్​ సెంచరీ మిస్ చేసుకున్నాడు. టామ్ కోహ్లర్-కాడ్మోర్ (20), కెప్టెన్ సంజూ శాంస‌న్ (17), రియాన్ పరాగ్ (36), షిమ్రాన్ హెట్మెయర్ (26) రాణించారు. ఇక ఆఖర్లో రోవ్మాన్ పావెల్ (16 నాటౌట్) సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement