Friday, May 3, 2024

HYD: అర్ధరాత్రి అయినా కాంగ్రెస్స్ లోకి ఆగని చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కస్తూరి నరేందర్ నాయకత్వంలో అర్ధరాత్రి అయినా కాంగ్రెస్స్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి 12గంటల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా యువకులు చేరారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్ గూడా డివిజన్ నుంచి నిన్న రాత్రి భారీ ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదర్ గూడా యువకులు కస్తూరి నరేందర్ గెలుపు కోసం కష్టపడి పని చేస్తామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement