Thursday, May 16, 2024

బోనాల‌కు ప్ర‌భుత్వం పెద్ద‌పీట : హోంమంత్రి మహమూద్ అలీ

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గోల్కొండ జగదాంబ మహంకాళి బోనాల ప్రారంభం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలకు పెద్ద పీట వేశారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసి వైభవంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ మాట్లాడుతూ… మన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బోనాలు అని అన్నారు. అందరం సంతోషంగా బోనాల పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement