Friday, July 26, 2024

AP: డీబీటీ ప‌థ‌కాల‌కు నిధులు విడుద‌ల‌..

తొలి విడ‌తగా ఆసరాకు రూ.1480 కోట్లు
జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌కు రూ.502 కోట్లు రీలీజ్
మిగిలిన ప‌థ‌కాల‌కు మూడు రోజుల్లో విడుద‌ల


ఏపీలో ఎన్నికలు ముగియటంతో.. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ ప్రారంభించింది. డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆసరా పథకానికి 1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకలకూ మరో రెండు మూడు రోజుల్లో నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement