Saturday, May 25, 2024

కెసిఆర్ చిత్రపటానికి నగర మేయర్ పాలాభిషేకం..

సరూర్నగర్, లో:రాష్ట్ర ఉద్యోగులకు 30% ఫిట్‌మెంట్ తో పాటు, పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచడాని హర్షిస్తూ సోమవారం మాజీ కార్పొరేటర్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమానికి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్య అతిధిగా హాజరై మాజీ కార్పొరేటర్ లతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి, సింగిరెడ్డి స్వర్ణ లత రెడ్డి, తీగల సునరిత రెడ్డి, సామ స్వప్న సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement