Wednesday, May 15, 2024

మంత్రి త‌ల‌సానిని క‌లిసిన బాల‌రాజు యాద‌వ్

విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మర్యాదాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండో విడత గొర్రెల పంపిణీకి ఎన్సీడీసీ ద్వారా రుణం విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement