Monday, May 13, 2024

Flash.. Flash: భార్య‌పై అనుమానం.. గొడ్డ‌లితో త‌ల న‌రికేసిన భ‌ర్త‌..

భూపాలపల్లి (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో నరికి చంపిన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. భూపాలపల్లి మండలం దుదేకులపల్లి గ్రామంలో భార్య శ్రీలత (30) పై అనుమానంతో భర్త సమ్మయ్య గొడ్డలితో మెడను నరికి చంపేశాడు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement