Sunday, May 12, 2024

కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం..70 లక్షల ఆస్తి నష్టం

కరీంనగర్ లోని కిసాన్ నవర్ లో ఉన్న బాబు రావు సమిల్ లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో టేకు కర్రలు పూర్తిగా కాలిపోయాయి. మిల్లు ధ్వంసమైంది. సుమారు 70 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement