Monday, May 6, 2024

మృతుల కుటుంబాలను పరామర్శించిన.. ఎమ్మెల్యే చల్లా..

నడికూడ ప్రభా న్యూస్ : మండల చౌటుపర్తి .. ముస్త్యాలపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన తెరాస నాయకుల కుటుంబాలను పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు..కుటుండానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు .మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే చెప్పారు.చౌటుపర్తి గ్రామ బిసి సెల్ అధ్యక్షులు వెంగల రాజు…ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ దోమ మహేందర్ తండ్రి దోమఐలయ్య..కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచులు బొట్ల సంధ్య.. రవి.. కృష్ణమూర్తి టిఆర్ఎస్ మండల నాయకులు ప్రజా ప్రతినిధులు ..పలు గ్రామాల సర్పంచులు ..గ్రామ పాలక వర్గం.. తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement