Friday, May 3, 2024

బుల్ ఢల్: 257 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

స్టాక్​ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257 పాయింట్లు నష్టపోయి 59,772కి పడిపోయింది. నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 17,829 వద్ద స్థిరపడింది. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు.. పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. అయితే ఒడుదొడుకులు కొనసాగడం వల్ల 59,552 కనిష్ఠానికి చేరుకుంది. మార్కెట్​ ముగిసే సమయానికి 257 పాయింట్ల నష్టంతో 59,772 వద్ద ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement