Sunday, April 28, 2024

ఈటల కోసం అభిమాని పాదయాత్ర

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమాని పాదయాత్ర చేపట్టారు. కొలే రాజు అనే అభిమాని హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ లక్ష మెజారిటీతో గెలవాలని ఇల్లంతకుంట నుండి కొండగట్టు పాదయాత్రగా చేపట్టారు. ఈటల పాదయాత్ర ఆగిన చోటే మళ్లీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement