Tuesday, April 30, 2024

TS: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీ

మెడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలనకై కాళేశ్వరంకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గమధ్యంలోని ఎన్.ఎస్.ఆర్ హోటల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమొక్కను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement