Tuesday, May 14, 2024

Brutal Murder – గొడ్డలితో భార్యను నరికేసిన భర్త ..

మంచిర్యాల జిల్లా: చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో దారుణ హత్య జరిగింది.. నేటి తెల్లవారుజామున గాలిపెల్లి శంకరమ్మ (45) నిద్రిస్తున్న సమయంలో ఆమె భర్త గాలిపెల్లి పోశం (50) గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి హత్య చేశాడు.. హ‌త్య చేసిన అనంత‌రం అత‌డు ప‌రార‌య్యాడు.. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.. మృత‌దేహ‌న్ని పోస్ట్ మార్ట‌మ్ కు త‌ర‌లించారు.. ప‌రారీలో ఉన్న పోశం కోసం పోలీసులు గాలిస్తున్నారు.. కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement