Thursday, May 2, 2024

Breaking : క‌ర్ణితామ‌ర అపార్ట్ మెంట్ లో చోరీ..ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు

హైద‌రాబాద్ క‌ర్ణితామ‌ర అపార్ట్ మెంట్ లో వ్యాపారి అర్జున్ ఇంట్లో రూ.5ల‌క్ష‌ల చోరీ జ‌రిగింది. ఈ మేర‌కు ఇంటి య‌జ‌మాన్యులు రాజేంద్ర‌న‌గ‌ర్ పీఎస్ లో కంప్లైంట్ చేశారు. ఇంటిలో ప‌ని చేసే ప‌నిమ‌నిషి ల‌క్ష్మిపై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు అనుమానితురాలిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement