Monday, May 6, 2024

విద్యార్థిని చితక‌బాదిన ప్రిన్సిపల్.. విద్యార్థి సంఘాల ధర్నా..

బెల్లంపల్లి ఏప్రిల్ 4 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి సాత్విక్ ను ప్రిన్సిపల్ చితకబాదిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాత్విక్ ఉదయం ప్రేయర్ కు లేటుగా రావడంతో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చితకబాదిగా కుడి చేతి పై గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement