Monday, April 29, 2024

శ్వేత-శ్రీధర్‌ దంపతులకు జ్ఞాపిక అందజేత..

బెల్లంపల్లి : ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం సహకారంతో వాసవి భజన బృంధం సహాయ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రిచే వాణినికేతన్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో శ్రీమద్భాగవత సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. 6వ రోజు ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరై బాచుపల్లి సంతోష్‌ కుమార్‌చే సత్కారాన్ని అందుకొని, ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిల్‌ సభ్యులు నెల్లి శ్రీలత-రమేష్‌, నీలి కృష్ణ, గెల్లి రాయలింగు, పోతరాజు లీల, మంగమూర్తి, సముద్రాల లావణ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement