Sunday, April 28, 2024

ADB: ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం క్యాంప్ కార్యాలయం అనంతరం కార్యకర్తలతో సమావేశం ఏర్పరిచి పట్టణ, గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో మమేకమై బాధ్యతగా వ్యహరించాలని సూచించారు.

నేటి ఉదయం స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి పట్టణంలోని వార్డు్లో ప్రజలను కలిసి స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కటిగా ప్రతి సమస్య పరిష్కరిస్తానని ప్రజలకు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement