Thursday, May 16, 2024

పీఆర్‌సీ 30 శాతం పెరుగుదలపై సంబరాలు

బెల్లంపల్లి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలోని రూ.9,17,797 మంది ఉద్యోగులకు పీఆర్‌సీని 30 శాతం పెంచుతున్నట్లు, అదేవిధంగా త్వరలోనే ప్రమోషన్లను, ఖాళీలను భర్తీ చేస్తామని, పెంచిన పీఆర్‌సీ ఏప్రిల్‌ 1 నుంచి ఉద్యోగులకు అమలవుతుందని కేసీఆర్‌ అసెంబ్లీలో స్పష్టం చేయడంతో బెల్లంపల్లి పట్టణంలో 13వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ కొక్కెర చంద్రశేఖర్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఉద్యోగులకు మిఠాయిలను పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement