Wednesday, May 8, 2024

మజ్జిగ పంపిణీ..

బెల్లంపల్లి : జనహిత సేవా సమితీ ఆధ్వర్యంలో పట్టణంలోని కాంటా చౌరస్తా చలివేంద్రం వద్ద దాత వేముల శ్రీనివాస్‌ ఎండల తీవ్రత నుండి ఉపశమనం కోసం ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు హనుమాండ్ల రమాదేవి, పెద్ది వినయ్‌కుమార్‌, పాయవేని మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement