Tuesday, May 14, 2024

150 ఫీట్ల జాతీయ జెండా ఆవిష్కరణ

మంచిర్యాల టౌన్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో 150 ఫీట్ల జెండాను సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికెరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బటన్ నొక్కి జెండాను ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement