Sunday, April 28, 2024

TS : జనసంద్రమైన ఉత్తరవాహిణి గోదావరి

చెన్నూర్, ప్రభన్యూస్: మహాశివరాత్రి పర్వదినం మంచిర్యాల జిల్లా చెన్నూరు పంచక్రోస ఉత్తరవాహిని గోదావరి లో పుణ్యస్నానం అచిరించేనుందుకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదిననా పుణ్య స్నానం ఆచరణ సర్వపాపలు దూరమవుతాయని ప్రజల విశ్వాసం. ఉద‌యం నుంచి భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించేందుకు త‌ర‌లివ‌స్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement