Wednesday, May 8, 2024

అభివృద్ధే ల‌క్ష్యంగా ముందుకు : ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి

అభివృద్ధి, సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ముందుకు సాగుతుంద‌ని ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి అన్నారు. ఆదివారం ముధోల్ మండలం లోని తరోడా గ్రామం లో సుమారు 3 లక్షల రూపాయిలతో రైతులు తోటలకి వెళ్లే రోడ్డు పనులను నిర్మల్ జిల్లా BRS అధ్యక్షులు, MLA జి.విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, జడ్పీటీసీ సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సాగౌడ్, స్థానిక సర్పంచ్ శ్వేతా రవికిరణ్, ఎంపీటీసీ గంగాధర్, ఉప సర్పంచ్ ఏయియా ఖాన్, మాజీ సర్పంచ్ సాయగౌడ్, మాజీ సర్పంచ్ ఆరిఫ్ ఉద్దీన్, వార్డు సభ్యులు మోహన్, రాములు, శేషరావు, అఫ్రోజ్, బాపూరావు, BRS సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement