Tuesday, April 30, 2024

బెల్లంపల్లిలో ప‌క‌డ్బందీగా గ్రూప్ వన్ పరీక్ష

బెల్లంపల్లి, జూన్ 11 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని త‌హ‌సీల్దార్ మధుసూదన్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో 6 పరీక్ష కేంద్రాలు, 2496 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, బాలుర జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, సెంటి మేరీ హై స్కూల్, పాలిటెక్నిక్ కాలేజ్ 6 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు వారి బందోబస్తు నిర్వహించి విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement