Tuesday, April 30, 2024

ADB: కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట ఆది శంకర చార్య పత్తిమిల్లులో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని గమనించిన మిల్లు సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడం తో భారీ ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement