Saturday, April 27, 2024

NZB: తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ధ‌న్‌పాల్‌

నిజామాబాద్ సిటీ, జనవరి 9(ప్రభ న్యూస్): తిరుమల తిరుపతి దేవస్థానం లో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ సతీమణి మణిమలతో కలిసి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏడుకొండల వెంకటేశ్వరా స్వామి ఆశీర్వాదంతో ఘన విజయం సాధించడంతో మొక్కు తీర్చుకున్నానన్నారు. నగర ప్రజల అందరు అష్ట ఐశ్వరాలతో ఉండాలని స్వామి వారి ని వేడుకున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement