Saturday, April 27, 2024

పేద‌ల‌కు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జైనూర్, జూన్ 9 (ప్రభ న్యూస్) : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో శుక్రవారం కల్యాణి లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల విశ్వనాథ్, వైస్ ఎంపీపీ లక్ష్మణ యాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు మడవి భీమిరావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కుంర భగవంత రావు, జైనూరు సర్పంచ్ మెస్రం పార్వతి లక్ష్మిన్, జైనూర్ మండల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement