Monday, May 6, 2024

ఏపిఎం శ్యామలకు వినతి పత్రం..

బెల్లంపల్లి : కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఐకేపీ వీవోఏల సమావేశాలను నిర్వహించడం ఇబ్బంది అవుతుంది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టే వరకు మా పని కాస్త వాయిదా వేయాలని కోరుతూ ఐకేపి ఏపిఎం శ్యామలకు వీవోఏలు వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రం అందించిన వారిలో ఐకేపి వీవోఏలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement