Monday, May 6, 2024

నూతన వధూవరులకు మ్యారేజ్‌ సర్టిఫికెట్

బెల్లంపల్లి : మండలంలోని గురిజాల గ్రామపంచాయితీలో నూతన వధూవరులు చీకటి నందిని-సాయికుమార్‌, నాయిని శిరీష-విజయ్‌కుమార్‌లకు .. గాజుల రంజీత-వెంకటేష్‌గౌడ్‌ మ్యారేజ్‌ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మీ, మాజీ ఎంపీటీసీ చీకటి సత్యనారాయణ, వార్డు సభ్యులు కె.లక్ష్మీ, నాందేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement