Friday, April 26, 2024

వృద్ధుడిని ముద్దాడిన ‘వైఎస్ ష‌ర్మిల’

వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర కొన‌సాగుతోంది. కాగా యాదాద్రి భూవ‌న‌గిరి జిల్లా..భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గ‌మైన బీబీన‌గ‌ర్ మండ‌లంలో ఆమె పాద‌యాత్ర కొన‌సాగుతోంది. కాగా ఈ సంద‌ర్భంగా కొత్త తండా గ్రామ‌స్తుల స‌మ‌స్య‌లు వింటున్నారు ష‌ర్మిల‌. అనంత‌రం ష‌ర్మిల మాట్లాడుతూ.. వారి తరఫున తాను పోరాడతానని చెప్పి భరోసానిచ్చారు..ఈ పాద‌యాత్ర‌లో ఓ వృద్ధుడిని ముద్దాడారు ష‌ర్మిల‌..ఇప్పుడీ ఫొటో వైర‌ల్ గా మారింది..ప‌లువురు నెటిజ‌న్స్ అన్న‌, సీఎం జ‌గ‌న్ ని ష‌ర్మిల ఫాలో అవుతూ, చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ముద్దుల వ‌ర్షం కురిపిస్తున్ఆన‌ర‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement