Saturday, April 27, 2024

Breaking: వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసుల మృతి

వేటగాళ్లు రెచ్చిపోయి జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు చనిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అడవిలో కూంబింగ్ చేపట్టిన పోలీసులపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు చనిపోయారు. గుణ జిల్లాలో అరోన్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఓ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement