Monday, May 13, 2024

Chennai: ఏడీఎంకే కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

తమిళనాడు రాష్ట్రంలో ఏడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈనెల 23వతేదీన సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్ల గురించి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీరుసెల్వంలు పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. 23న జరిగే సమావేశంలో ఓపీఎస్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని నినాదాలు చేశారు. శశికళ వర్గానికి అనుమతి లేదని పళనిస్వామి తెలిపారు. పళనిస్వామి వ్యాఖ్యలతో ఓపీఎస్ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement