Monday, May 6, 2024

త‌మిళ‌నాడులో 34 ‘ఒమిక్రాన్’ కేసులు

క‌రోనాతో పాటు ఒమిక్రాన్ విజృంభింస్తుంది. కాగా త‌మిళ‌నాడులో ఒమిక్రాన్ కేసులు 34కి చేరాయి. దాంతో ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, ఢిల్లీ వంటి రాష్ట్రాలు క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను నిషేధించాయినిన్నటి వరకు త‌మిళ‌నాడు రాష్ట్రంలో కేవలం ఒకే కేసుల ఉండేది. తాజాగా కొత్త కేసులు రావడంతో ఒకే సారి పెద్ద ఎత్తున ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు ఓమిక్రాన్ కేసుల జాబితాలో చివరి స్థానంలో ఉన్న తమిళనాడు.. ప్రస్తుతం నాలుగో స్థానంలోకి ఎగబాకింది. ప్రస్తుతం తమిళనాడుతో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అక్కడ కూడా క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement