Friday, April 26, 2024

Breaking: ఆత్మాహుతి దాడి… 17మంది మృతి… వంద మందికి గాయాలు

పాకిస్థాన్ లోని పెషావర్ లో భారీ పేలుడు ఘటన జరిగింది. పెషావర్ లోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 17మంది మృతి… వంద మందికి గాయాలయ్యాయి.గాయపడ్డ వారిలో 25మంది పోలీసులున్నారు. అయితే గాయపడ్డ వారిని లేడీ రీడర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement