Wednesday, May 8, 2024

మూడోరోజు న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడోరోజు వ‌రుస‌గా న‌ష్ట‌పోయాయి స్టాక్ మార్కెట్లు. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 575 పాయింట్లు నష్టపోయి 59,034కి పడిపోయింది. నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి 17,639కి దిగజారింది. యాక్సిస్ బ్యాంక్ (2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.12%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.88%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.87%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టైటాన్ (-3.24%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.91%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.19%), విప్రో (-2.13%), టీసీఎస్ (-1.90%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement