Friday, April 26, 2024

వరుస లాభాలకు బ్రేక్.. స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.  వరుసగా ఐదు రోజుల లాభా పడిన మార్కెట్లకు ఈరోజు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో నేడు మార్కెట్లు స్వల్ప నష్టాలు చవిచూశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోయి 61,223కి పడిపోయింది. నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 18,255 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ,టెక్ మహీంద్రా,HDFC బ్యాంక్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక, ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రోలు స్వల్ప నష్టాలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement