Saturday, April 27, 2024

Stock Market: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ లాభం ఎంతంటే..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 777 పాయింట్లు లాభపడి 57,357కి చేరుకుంది. నిఫ్టీ 247 పాయింట్లు లాభపడి 17,201కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.   

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. కాగా, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, మారుతి, టీసీఎస్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement