Wednesday, May 8, 2024

తిరుపతి రుయా ఘటనపై ప్రభుత్వం సీరియస్ : ఆర్ఎంవో సస్పెండ్

తిరుపతి రుయా ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై ఎంపి గురుమూర్తి కలెక్టర్ తో మాట్లాడారు. రుయా ఆర్ఎంవో ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ ప్రీ ఫెయిడ్ ట్యాక్స్ ధరలు నిర్ణయించడానికి ఆర్డీవో, డీఎంహెచ్ వో, డీఎస్పీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement