Sunday, April 28, 2024

పార్టీ సీనియర్ నేతలతో సోనియా అత్యవసర సమావేశం

ఢిల్లీలోని పార్లమెంటులో పార్టీ సీనియర్ నేతలతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రపత్ని వ్యాఖ్యలు, బీజేపీ ఆందోళనలపై చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement