Friday, April 26, 2024

ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూమి.. విరాళంగా అందజేసిన నటుడు సుమన్

సినీ నటుడు, ఒకప్పటి స్టార్ హీరో సుమన్ ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు. భారత రక్షణ దళానికి విరాళం అందించారు. ఇండియన్ ఆర్మికి 117 ఎకరాల భూమిని సుమన్ విరాళంగా అందజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలోని 117 ఎకరాల భూమిని ఇండియన్ ఆర్మికి విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement