Thursday, May 16, 2024

రేపు ఈడీ ఎదుట హాజరుకానున్న సంజయ్ రౌత్

శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఆయన విచారణకు హాజరుకావాలని ఈడీ సంజయ్ రౌత్ కు సమన్లు జారీ చేసిన విషయం విధితమే. అయితే ఆయన మొదటి సారి విచారణకు హాజరుకాకపోవడంతో మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే సంజయ్ రౌత్ రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement